బెంగళూరు ఘటన హృదయ విదారకం: ప్రధాని మోదీ
బెంగళూరులోని RCB విజయోత్సవాల సందర్భంగా జరిగిన విషాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి