కూటమి అఖండ విజయానికి ఏడాది పూర్తి
చీరాల ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం ప్రజా విజయోత్సవ సంబరాలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం ఏర్పడి ఏడాది...
సుపరిపాలనతో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం...
పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన...
ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది - ఇవ్వని హామీలూ అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వం మాది - దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను ఏడాదిలోనే తిరిగి నిలబెట్టగలిగాం - సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం - సైకో పాలనతో వెనక్కి వెళ్లిన పరిశ్రమలను తిరిగి రప్పిస్తున్నాం - ఇప్పటికే ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలను కూటమి ప్రభుత్వం కల్పించింది - అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నాం.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య గారు ఏం సి చైర్మన్ కౌతరపు జనార్ధన్ గారు చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం గారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ గారు, జనసేన వీర మహిళ కారంపూడి పద్మిని గారు, గ్రామ్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి