(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); రూ. 10.11 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం - మల్లెలన్యూస్ రూ. 10.11 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    3, జూన్ 2025, మంగళవారం

    రూ. 10.11 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం






     

    రూ. 10.11 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం


    సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్లలో 27 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 209.162 కేజీల గంజాయి, 7 గ్రాముల డైజోఫామ్, 0.496 కేజీల ఆల్పోజోలం, 0.468 కేజీల పప్పి స్ట్రా, 90.23 కేజీల 3 ఎంఎంసీని మంగళవారం దహనం చేశారు. మెదక్ డిప్యూటీ కమిషనర్ జె. హరి కిషన్ ఆదేశాల మేరకు, ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చందర్ అధ్వర్యంలో ఇస్నాపూర్‌లో దహనం జరిగింది. విలువ రూ. 10.11 కోట్లుగా అంచనా.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రూ. 10.11 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top