(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఓ మహిళ కు 22 లక్షలు మోసం చేసిన కానిస్టేబుల్. - మల్లెలన్యూస్ ఓ మహిళ కు 22 లక్షలు మోసం చేసిన కానిస్టేబుల్. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    3, జూన్ 2025, మంగళవారం

    ఓ మహిళ కు 22 లక్షలు మోసం చేసిన కానిస్టేబుల్.

     








    తిరుపతి. ఏఆర్ కానిస్టేబుల్ పై చీటింగ్ కేసు నమోదు. 


     ఓ మహిళ కు 22 లక్షలు  మోసం చేసిన కానిస్టేబుల్.


    పేరూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన తుంగ లక్ష్మీ రెడ్డమ్మ కు స్థలం ఇస్తానంటూ 22 లక్షలు తీసుకున్న వైనం.


    స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా ,నగదు ఇవ్వకపోవడం తో తిరుపతి రూరల్ పోలీసులు ఆశ్రయించిన బాధితురాలు.


    లక్ష్మీ రెడ్డమ్మ ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ అతడి భార్య రేణుకపై ఫిర్యాదు .


     ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ సీ ఐ చిన్న గోవిందు

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఓ మహిళ కు 22 లక్షలు మోసం చేసిన కానిస్టేబుల్. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top