సుపరిపాలనకు ఏడాది","పీడ విరగడై ఏడాది"
సుపరిపాలనకు ఏడాది","పీడ విరగడై ఏడాది" సందర్బంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు ఒంగోలు నియోజకవర్గం లో కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరం లోనీ 17వ డివిజన్ ప్రగతి కాలనీ లో, 7వ డివిజన్ కమ్మపాలెం లో ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల గారి ఆధ్వర్యంలో, 30వ డివిజన్ రాజపానగల్ రోడ్ 14వ లైన్ వద్ద నగర సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి గారి ఆధ్వర్యంలో, 24వ డివిజన్ బండ్లమిట్ట బండారుపాలెం విధి వద్ద ముగ్గుల పోటీల కార్యక్రమం పండగ వాతావరణంగా జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ ఏజెన్సీ ఛైర్మన్ షేక్ రియాజ్ గారు,రవి శంకర్ గ్రూప్ అధినేత,ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు కంది రవిశంకర్ గారు హాజరయ్యారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి