ఏ
పీలోని విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ మెట్రో రైలు
విశాఖపట్నం :ఏపీలోని విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అడుగుపడింది. ఇంతవరకూ దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారుకాలేదు. ఈ బాధ్యతను సికింద్రాబాద్కు చెందిన బార్సిల్ కంపెనీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ రైలుతో పాటు నాలుగు వరుసల ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనువుగా DPR తయారుచేయాలని ప్రభుత్వం బార్సిల్ సంస్థను ఆదేశించింది
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి