వృద్ధులకు ఇంటి వద్ద బియ్యం
ముక్కా వారి పల్లి న్యూస్ జూన్ 04ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం జాతీయ ప్రధాన రహదారి ముక్కావారి పల్లె డీలర్ చండా రమణయ్య ఇంటిముంగిటే బియ్యం కార్యక్రమం ముక్క వారి పల్లె అరుంధతి వాడలోని వయోవృద్ధులు డీలర్ షిప్ వద్దకు సౌకు దుకాణం వద్దకు చేరుకోలేని వృద్ధులకు వారి ఇంటి ముంగటే బియ్యం పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి పొంత గిరి హరిప్రసాద్, గ్రామ సేవకులు ఈశ్వర సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో జీవన జీవనజ్యోతి ఇంటర్నేషనల్ సేవా ట్రస్ట్ జీవనజ్యోతి ఆనంద నిలయం ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి ప్రత్యేకంగా పాల్గొన్నారు వృద్ధులకు ఇంటి ముంగిట బియ్యం పంపిణీ కార్యక్రమం వృద్ధుల సౌకర్యార్థం రెవెన్యూ అధికారులు చౌక దుకాణం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకమని ప్రజలు ఆనంద ఉత్సాహముతో బియ్యాన్ని వృద్ధులు అందుకున్నారు మండల రెవెన్యూ అధికారి హరిబాబు, గ్రామ సేవకులు సుబ్రమణ్యం, డీలర్ రమణయ్య వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ జీవనజ్యోతి ఆనంద నిలయం చైర్మన్ మరియు జెడియు ఎస్ జాతీయ అధ్యక్షులు ఏపీ పిటిడి డి ఇ ఏ రాష్ట్ర అధ్యక్షులు పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి వయోవృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులకు మరియు డీలర్ రమణయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి