(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగవంతం. - మల్లెలన్యూస్ తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగవంతం. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    5, జూన్ 2025, గురువారం

    తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగవంతం.







     తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగవంతం.


    తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి నోటీసులు. 


    2019-24 మధ్య నిధుల కేటాయింపుపై వివరణ కోరుతూ నోటీసులు. 


    35 ప్రశ్నలతో నోటీసులు జారీచేసిన విజిలెన్స్ అధికారులు. 


    చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు అప్పటి ఉపాధ్యక్షుడు, కార్యదర్శులకు నోటీసులు. 


    చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన 15 మంది ఎంపీడీవోలకు నోటీసులు. 


    90 శాతం తుడా నిధులు చంద్రగిరి నియోజకవర్గంలోనే వ్యయంపై వివరణ కోరుతూ నోటీసులు. 


    ఎంపీడీవోల పేరుపై రూ.కోట్ల నిధుల బదిలీపై వివరణ కోరిన విజిలెన్స్ అధికారులు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగవంతం. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top