నంద్యాలజిల్లా మొక్కలు నాటే కార్యమానికి.... తప్పిన ప్రాణగండం
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టమ్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం కోసం విధి నిర్వహన లో భాగంగా ఉపాధి సిబ్బందికీ ప్రాణ గండం తప్పింది.
వివరాలలోకి వెళితే నంద్యాల జిల్లా, పాణ్యం సమీపంలో నర్సరీల ద్వారా మొక్కలు సరఫరా అవుతున్నాయి. కానీ సరిగ్గా, లెక్క చూసుకుని మొక్కలు తీసుకొని వెళ్లి మొక్కల నాటే కార్యక్రమం విజయవంతం చేసెందుకు విధి నిర్వహణలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆపై సూపర్విజర్ అధికారులు వస్తున్నా ప్రయాణిస్తున్న ఒక వాహనం దూర దుష్టవాశాత్తు బోల్తా పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవర్ తో సహా మొత్తం నలుగురు అత్యంత తీవ్ర గాయలతో బయటపడ్డారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి