మైలవరం మండలం చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన దూదేకుల రహమతుల్లా మృతి...
మైలవరం జలాశయంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం...
మృతదేహాన్ని పరిశీలించి మృతి చెందింది నిందితుడేనని గుర్తించిన పోలీసులు...
జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం చేయించారు...
పోస్టుమార్టం అనంతరం నిందితుని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించిన నిందితుని తల్లి...
అనాధ శవంగా మున్సిపాలిటీ వారికి మృతదేహాన్ని అప్పగించిన పోలీసులు...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి