(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం - మల్లెలన్యూస్ తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, జూన్ 2025, బుధవారం

    తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

     



    తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

    తత్కాల్‌ రైలు టికెట్ల బుకింగ్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం కీలక ప్రకటన చేశారు. తత్కాల్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌కు త్వరలో ఈ-ఆధార్‌ అథంటికేషన్‌ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ-ఆధార్‌ అథంటికేషన్‌ వల్ల ప్రయాణికులకు బుకింగ్ సదుపాయం మరింత సులభతరం కానుంది. దీంతో ఆధార్ లేకపోతే తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top