రేపటి నుంచి DSC ఎగ్జామ్స్
జూన్ 6 నుంచి, జులై 6 వరకు విడతల వారీగా జరుగనున్న DSC పరీక్షలు
పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యా శాఖ
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఎంపిక
ఈ14 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు వ్రాయనున్న 43,657మంది అభ్యర్థులు
చిలకలూరిపేట నియోజకవర్గ సమీపంలో బోయపాలెం వద్దున్న మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పరీక్షలు వ్రాయనున్న అభ్యర్థులు
నెల రోజుల పాటు జరిగే ఈ DSC పరీక్షల ను ఎంతో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన విద్యా శాఖ
పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు కోసం మజ్జిగ, మంచి నీరు ఏర్పాటు
రోజుకు రెండు షిఫ్టులు లో జరుగనున్న DSC ఎగ్జామ్స్
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి