ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు శుభవార్త రెండ్రోజుల్లో మీ అకౌంట్లోకి డబ్బులు!
ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
మే నెల శ్రామికుల వేతనాలు నిలిచిపోగా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు.
ఈ క్రమంలో రూ.1,000 కోట్లు విడుదల అయ్యాయి.
ఈ డబ్బులు శ్రామికుల అకౌంట్లో రెండు, మూడు రోజుల్లో జమ కానున్నాయి. మరోవైపు, కేంద్ర నుంచి ఇంకా రూ.1,100కోట్ల వేతన బకాయిలు, రూ.2,500 కోట్లు మెటీరియల్ నిధులు రావాల్సి ఉంది
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి