అనకాపల్లి జిల్లాలో అవినీతి అధికారి...
పరవాడ మండల లంకెలపాలెం కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు..
హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఏసీబీ దాడులు..
కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి 25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ....
ప్లే వుడ్ వ్యాపారి వద్ద లంచము డిమాండ్ చెయ్యడం తో ఫిర్యాదు చేసినట్టు తెలిపిన డిఎస్పి నాగేశ్వరావు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి