(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్* - మల్లెలన్యూస్ రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, మార్చి 2026, శుక్రవారం

    రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్*


    రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్

    రాజమండ్రి జిల్లాలో జరిగిన కల్తీ పాల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై చీఫ్ సెక్రటరీ, డీజీపీకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలలోపు ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తూ, భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.  కల్తీ పాలు తాగిన 16 మంది మృతి చెందారు. పాలను నిల్వ చేసే ఫ్రిజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం కలవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాల వ్యాపారి ఎ. గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top