ఆ దేశ సర్వోన్నత నాయకుడి ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం ఎలాహి, భారత్ మరియు ఇరాన్ మధ్య 5,000 సంవత్సరాల చారిత్రక సంబంధం ఉందని స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పుల ఘటనకు సంబంధించి, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యుద్ధం చేయడం తమ ఉద్దేశ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
అమెరికాతో చర్చలు విఫలమైన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నారని ఆయన పేర్కొన్నారు..
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి