*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విష్ణువర్ధన్ రావు*
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విషువర్ధన్ రావు . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా కమ్మర విష్ణువర్ధన్ రావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు.
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషువర్ధన్ రావు .
అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషు వర్ధన్ రావు .
సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు .
హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ కమ్మర విషువర్ధన్ రావు అన్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి