నేడు పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత బిల్లు
నేడు పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత బిల్లు
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మ.12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి