టెక్కలి మల్లెల న్యూస్
శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం
సంతబొమ్మాళి మండలం మూలపేట లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్ పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు.1,800 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి. ఆశాఖ మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి