వైఎస్ షర్మిల కీలక నిర్ణయం
విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో పార్టీ నేతలతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. ఈరోజు, రేపు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇకపై వారానికి రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేతలతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి