(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఖలీఫాతుల్లా బాషా గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మద్దిశెట్టి సామేలు, - మల్లెలన్యూస్ ఖలీఫాతుల్లా బాషా గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మద్దిశెట్టి సామేలు, - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    12, అక్టోబర్ 2020, సోమవారం

    ఖలీఫాతుల్లా బాషా గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మద్దిశెట్టి సామేలు,

     



     భారత మానవ హక్కుల మండలి దక్షిణ భారత చైర్మన్ అయిన షేక్. ఖలీఫాతుల్లా బాషా గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు, బాషా గారితో ప్రజా సమస్యలపై, HRC రానున్న కాలంలో చేయబోయే కార్యక్రమాలు గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా బాషా గారిని శాలువాతో సత్కరించడం జరిగింది.


    ఇట్లు

    మద్దిశెట్టి సామేలు,

    భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్, దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఖలీఫాతుల్లా బాషా గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మద్దిశెట్టి సామేలు, Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top