5 నిమిషాల ముందు వరకూ బుకింగ్, క్యాన్సలేషన్
న్యూఢిల్లీ: రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందువరకు టికెట్ల బుకింగ్ లేదా టికెట్లను రద్దు చేసుకునే సౌకర్యాన్ని భారతీయ రైల్వే శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిబంధన ప్రస్తుతం నడుస్తున్న అన్ని ప్రత్యేక రైళ్లకు వర్తిస్తుందని తెలిపింది. కరోనాకు ముందు సెకండ్ క్లాస్ ప్రయాణికుల రిజర్వేషన్ జాబితాను 30 నిమిషాల ముందు సిద్ధం చేసేవారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి