(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు ! - మల్లెలన్యూస్ జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు ! - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    12, అక్టోబర్ 2020, సోమవారం

    జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు !

     



    జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు ! 


    రాజకీయపార్టీల కోసం పనిచేసిన వాళ్ళు జడ్జీలు అవుతున్నారు . చట్టాల పట్ల , రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని వాళ్ళు కేవలం రికమండేష తో జడ్జీలు అవుతున్నారు . 


    జడ్జీలని జడ్జిలే నియమించుకునే విధానంలోనే లోపం ఉంది. 


    దానిని అడ్డం పెట్టుకొని ఏ మాత్రం అర్హత లేకపోయినా వాళ్ళ సొంత మనుషులని నియమించుకొంటున్నారు . 


    ఎలాంటి అర్హతా పరీక్షలు లేకపోవటం కారణంగా వాళ్లకి నచ్చిన జడ్జీలనే నియమించుకొంటున్నారు . 


    ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న వాదన సమర్ధనీయం . 


    జడ్జీలకు కూడా పబ్లిక్ కమిషన్ కిందకి తీసుకొచ్చి పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే కొత్త విధానం రావాలి . 


    -- లోక్ సత్తా అధినేత జేపీ !

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు ! Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top