(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); 20 లక్షలు లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్* - మల్లెలన్యూస్ 20 లక్షలు లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, మే 2026, బుధవారం

    20 లక్షలు లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్*




    *20 లక్షలు లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్*

    మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ (ఎమ్మార్వో) సుచరిత రూ. 2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది.
    రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ఈ మెరుపు దాడులు జరిగాయి. శామీర్‌పేట్ మండలం అలీయాబాద్ ప్రాంతంలో ఉన్న పలు సర్వే నెంబర్ల భూములను నాలా (NALA) కన్వర్షన్ చేయడం కోసం కొంతమంది రైతులు ప్రయత్నించారు.
    అయితే, కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో.. వారు ఒక మధ్యవర్తి ద్వారా ఎమ్మార్వో సుచరితను ఆశ్రయించారు.మొత్తం 30 ఎకరాల భూమిని కన్వర్షన్ చేయడానికి.. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున, ఏకంగా 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసింది తహసీల్దార్ సుచరిత.
    అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని రైతులు ప్రాధేయపడటంతో.. లంచం మొత్తాన్ని విడతల వారీగా ఇవ్వాలని ఎమ్మార్వో ఒప్పందం కుదుర్చుకుంది
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 20 లక్షలు లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top