*ఫోన్లో ఒక మహిళను బెదిరించిన కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.* .
*2025 మార్చి 11న అస్వతీ అనే మహిళను వాట్సప్ కాల్ లో బెదిరించిన కమిషనర్ రమ్య కీర్తన* ..
*ఓ ప్రైవేట్ స్కూల్ లో స్టూడెంట్ తల్లికి టీచర్ అయిన కమిషనర్ స్నేహితురాలు లీల వర్దనికి స్కూల్ లో తలెత్తిన వివాదం.* .
*పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించిన అస్వతి అనే మహిళ* ..
*కమీషనర్ రమ్య కీర్తనతో పాటు ఆమె స్నేహితురాలు లీలా వర్థనిపైన కోర్టు ఉత్తర్వులు మేరకు కేసు నమోదు.* .
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి