*జనత వారిది కార్యక్రమంలో వెల్దుర్తి మండలం మందడి గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం పల్నాడు పోలీస్ ఎస్పీ గారికి బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు ఇవ్వడం జరిగింది*
*పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరాగాంధీ కాలనీ నివాసి వెంకటకోటేశ్వరి వెల్దుర్తి మండలం మందడి గ్రామ నివాసి మొగిలి వెంకటేశ్వర్లు కుమారుడు సిమోను తో వివాహం జరిగింది తదుపరి వివాహ సంబందించిన విషయం గురించి పల్నాడు జిల్లా ఎస్పీ గారికి కు బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పల్నాడు జిల్లా ఎస్పీ గారు కారంపూడి పోలీసు వారితో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి