(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    30, జనవరి 2026, శుక్రవారం

    పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది





    పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

     రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు
     సత్తెనపల్లి పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 
    ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వార్డులలో సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ పలువురు అర్జీలు ఇవ్వడం జరిగింది 
    ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కందకట్ల శంకరరావు,
     జనతా వారధి కార్యక్రమ పట్టణ కన్వీనర్ మరియు కో కన్వీనర్ లు  మాడ రమేష్ ,ఓరుగంటి హరిబాబు  ఈ కార్యక్రమ మరియొక కన్వీనర్, కో కన్వీనర్ గడ్డం శివశంకర్ రావు గారు సీనియర్ నాయకులు పులిపాటి వెంకటేశ్వర్లు గారు ఓరుగంటి హరిబాబు రచ్చ సాంబశివరావు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top