(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, జనవరి 2026, శనివారం

    పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది





    పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

     రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు
     నరసరావుపేట 1వ పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 
    ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వార్డులలో సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ పలువురు అర్జీలు ఇవ్వడం జరిగింది స్థానిక ప్రకాష్ నగర్ పార్క్ వద్ద ఆకతాయిలతో వచ్చిన ఇబ్బందులపై ఫిర్యాదులు రావడం జరిగింది.
    ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వై సీతారాం జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు పల్నాడు బిజెపి సీనియర్ నాయకులు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top