DJR మెమోరియల్స్ ద్వారా
కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షులు
*దండమూడి చౌదరి -DC అన్న* సౌజన్యంతో
150 మంది సోదరీమణులకు *కుట్టు మిషన్లు* పంపిణీ చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
జిల్లా పార్టీ అధ్యక్షులు, APSRTC చైర్మన్
*కొనకళ్ళ నారాయణ* గారు
రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు
ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు
*కొల్లు రవీంద్ర* గారు
పెనమలూరు శాసనసభ్యులు
*బోడే ప్రసాద్* గారు పాల్గొన్నారు
*కొనకళ్ళ నారాయణ* గారు మాట్లాడుతూ
చాలా కాలంగా *ప్రజలకు సేవాభావంతో పెద వారికి ఉపయోగపడే విధంగా అనేక సేవా కార్యక్రమాలు* చేస్తూ పార్టీలో ఏమి ఆశించకుండా కష్టపడుతున్న దండమూడి చౌదరికి *భవిష్యత్తులో రాజకీయంగా పార్టీలో అవకాశలు ఇవ్వాలని అన్నారు.* తన వంతుగా కృషి చేస్తానన్నారు.
*కొల్లు రవీంద్ర* గారు మాట్లాడుతూ
*బడ్డి కొట్లు, తోపుడు బండ్లు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటుగా కరోనా సమయంలో* ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ..
నేడు 150 మంది సోదరీమణులకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం గొప్ప విషయం అని అభినందించారు
*బోడే ప్రసాద్* గారు మాట్లాడుతూ
గతంలో పెద ప్రజల జీవన ఉపాధి కోసం ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న దండమూడి చౌదరి.
నేడు *9 లక్షలు ఖర్చుపెట్టి 150 మంది మహిళలకు కుట్టు మిషన్లు* పంపిణీ చెయ్యడం చాలా మంచి పని అని కొనియాడారు.
*దండమూడి చౌదరి -DC*
*తెలుగుయువత*
*కృష్ణా జిల్లా*
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి