*పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ*
*లంచం కేసులో మేడ్చల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మధు సూదన్ రావును పట్టుకున్న ఏసీబీ అధికారులు*
*₹50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డ ఏఎస్ఐ*
బలవంతపు చర్య తీసుకోకుండా ఉండటానికి ఫిర్యాదుదారు నుంచి లంచం డిమాండ్ చేసిన్నట్లు వెల్లడించిన అధికారులు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి