(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునుడు సేవా సమితి తరపున పశ్చిమగోదావరి జిల్లా యువజన కో కన్వీనర్ గా కత్తుల సత్య ప్రసాద్ నియామకం - మల్లెలన్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునుడు సేవా సమితి తరపున పశ్చిమగోదావరి జిల్లా యువజన కో కన్వీనర్ గా కత్తుల సత్య ప్రసాద్ నియామకం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, అక్టోబర్ 2024, శుక్రవారం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునుడు సేవా సమితి తరపున పశ్చిమగోదావరి జిల్లా యువజన కో కన్వీనర్ గా కత్తుల సత్య ప్రసాద్ నియామకం




    కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి వేమూరు నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులైన చుండూరు మండల కార్యదర్శి రెడ్డి బాలకృష్ణ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న రెడ్డి బాలకృష్ణ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన  వేమూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు రెడ్డి బాలకృష్ణ కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  బాపట్ల జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునుడు సేవా సమితి తరపున పశ్చిమగోదావరి జిల్లా యువజన కో కన్వీనర్ గా కత్తుల సత్య ప్రసాద్ నియామకం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top