(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది - మల్లెలన్యూస్ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    24, ఆగస్టు 2026, సోమవారం

    జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది




    జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  పల్నాడు జిల్లా ఎస్పీ  కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 

     ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు సోషల్ మీడియా యు మోర్చా నాయకులు వంకాయలపాటి వంశీధర్ నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు నరసరావుపేట రూరల్ అధ్యక్షులు నరసరావుపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసురత్నం  నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని

    భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 

     పల్నాడు జిల్లా అడిషనల్  ఎస్పీ గారికి
     నరసరావుపేట పల్నాడు జిల్లా 


    విషయం : *సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* 

    YSRCP కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ పరిచయమైన సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి, ఇతనికి సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* 

    పోలీసులు ఇటువంటి కేసులను ప్రేమ ఆర్థిక అంశంగా చూడటం వల్లే పోలీస్ స్టేషన్లకు బాధితులు వెళ్లడం లేదు. సాధారణంగా ఫిర్యాదు సమయంలో బాధితురాలి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం వలన ఫిర్యాదులకు ముందుకు రావడం లేదు. ఫిర్యాదుదారులు పదేపదే పోలీస్ స్టేషన్లకు తిరగవలసి వస్తుంది. కేసులు పెట్టకుండా కఠినంగా వ్యవహరించకుండా కౌన్సిలింగ్ పేరుతో తిరిగి పంపేస్తున్నారు. రాష్ట్రంలో గో హత్యలు నిరోధించమని అడుగుతున్న గోరక్షణ రక్షకులపై కేసులు పెడుతున్నారు. లవ్ జిహాది కోసం మాట్లాడుతున్న వారిపై ఆంక్షలు పెడుతున్నారు. హిందూ సమాజానికి పోలీసు వ్యవస్థపై విశ్వాసం కలిగించలేకపోతున్నారు.

    ఈ లవ్ జిహాది సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించిన ఒక్క సంఘటన కూడా లేదు. అందుకే ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. ఇదే లవ్ జిహాది ముఠాకు అవకాశంగా మారుతున్నది.

    మొదట స్నేహం చేయడం, నమ్మకంగా ఉండటం,  కుటుంబం మొత్తం పరిచయం చేసుకోవడం, కుటుంబం విశ్వాసం పొందడం, ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడం, ఇంట్లో మహిళలను వంచించడం, ఆ మహిళ ప్రైవేట్ ఫొటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బెదిరించడం, కుటుంబంలో బలమైన వారిని హత్య చేయడం, చివరగా ఆస్తులన్నీ స్వాధీనం చేసి ఇస్లాం మతంకు మారాలని ఒత్తిడి తీసుకురావడం ఇదే "లవ్ జిహాద్"

    హిందూ మహిళలకు బాలికలకు రక్షణ లేకుండాపోయింది. జిమ్ములు, జుంబా డాన్సులు, సెలూన్ / బ్యూటీ పార్లర్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలుగా లవ్ జహాజీ లు పనిచేస్తున్నారు.

    వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీరికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఏ మసీదులు, మదర్సాలు శిక్షణ ఇస్తున్నాయి? అనే విషయం పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. సరికాదా యువత లో అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదు.

    ఆల్ ఉమా ఉగ్రవాదుల కార్యకర్తలు కాకినాడలో దొరికారు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు పెద్దాపురంలో దొరికారు, కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహది బయటకు వచ్చింది.

    ఏఈ నూకరాజు గారి కుటుంబం యొక్క సంఘటన చాలా తీవ్రమైనది, విచారకరమైనది. ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే ఆందోళన కలుగుతున్నది.

    రైఫిల్ ట్రైనర్ గా ఉన్న సాజిద్ ఖాన్ వద్దకు చదువుకుంటున్న స్కూల్ ద్వారా శిక్షణ కోసం వచ్చిన ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి. తరచూ శిక్షణకు  తీసుకొని వెళ్తున్న సందర్భంలో తల్లి సౌజన్యను వంచించి ఆమె ప్రైవేటు ఫోటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్.  కొన్ని కోట్ల రూపాయల నగదు,బంగారం తీసుకొని మళ్ళీమళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషయం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్. చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదఆస్తిని తన పేరు రాసి ఏఈ నూకరాజు, తను భార్య మనవడు కార్తికేయ ,సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్, లేనిపక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు బయటికి ప్రపంచానికి చెప్పడమే కాకుండా, తన భర్తను హతంచేసినట్టు కుమారుణ్ణి కూడా హతమారుస్తానని బెదిరింపులు.

    ఏమి చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, చేసేదేమీ లేక తీవ్రమైన ఆందోళనతో జీవితం పై విసుగ చెంది AE నూకరాజు కుటుంబం ఈ విషయాలన్నీ ఒక ఉత్తరంగా రాసి  గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మనవడు కార్తికేయకి ఈత రావడం 12 సంవత్సరాల లోపుఉన్న బాలుడు బ్రతికాడు. ఆ బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి

    ఈ సంఘటన తర్వాత పారిపోయిన సాదిక్ ఖాన్ ఢిల్లీలో దొరికాడు. ఆ దొరికిన స్థలంలో ఉండేటువంటి వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని బయట సమాచారం నడుస్తుంది. ఈ విషయాలన్ని పత్రికల్లో రావడం ప్రజలందరికి తెలియడం జరిగింది.

    ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. లవ్ జిహాదీ సాదీక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి అని కోరుచున్నది. అంతేకాకుండా, పోలీస్ లు లవ్ జిహాదీపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్నటువంటి కేసులు ఏమిటి? చేస్తున్న సమీక్ష ఏమిటి? ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? దీనిపై తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? FIR అయిన కేసులపై రిఫర్ చేసిన సంఘటనలు ఎన్ని? పూర్తి వివరాలుతో రాష్ట్ర డిజిపి మరియు హోం శాఖ మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం.


    ధన్యవాదములతో,

    భవదీయులు,
    పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
    భారతీయ జనతా పార్టీ
    పల్నాడు జిల్లా
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top