(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    14, ఆగస్టు 2026, శుక్రవారం

    పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది



    పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

     పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

     ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు జనతా వారధి కోస్టల్ ఇంచార్జ్ షేక్ బాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఫిర్యాదులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు  ఏలూరి శశి కుమార్ గారు  జాతీయ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు  గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు   మైనారిటీ మోర్చా ఈసీ నెంబర్ అమ్మ జిలాని  గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ రెడ్డి గారు నరసరావుపేట టూ టౌన్ అధ్యక్షులు నరసరావుపేట రూరల్ అధ్యక్షులు నరసరావుపేట బిజెపి నాయకులు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top