(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను గుర్తించిన విచారణ కమిటీ - మల్లెలన్యూస్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను గుర్తించిన విచారణ కమిటీ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, మే 2025, శనివారం

    మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను గుర్తించిన విచారణ కమిటీ






     



    మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను గుర్తించిన విచారణ కమిటీ


    మిస్ బిహేవ్ చేసినవాళ్లు రేవంత్ రెడ్డి సన్నిహితులు, కాంగ్రెస్ యువ నేతలు TGMRIES ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌గా గుర్తించిన విచారణ కమిటీ


    సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడంతో విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్న అధికారులు


    ఆమెతో వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించినట్టు దర్యాప్తు అధికారులకు చిక్కిన సీసీటీవీ ఫుటేజ్


    చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఆ నాయకులు కూర్చున్నట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించిన కమిటీ


    నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విచారణ బృందం


    వారిద్దరూ రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉండటంతో వారి పేర్లు బయటికి పొక్కకుండా అడ్డం పడుతున్న పెద్దలు


    ఇదే విషయమై మిస్ వరల్డ్ బాధ్యతల అధికారి జయేష్ రంజన్‌ను వివరణ కోరగా మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను గుర్తించిన విచారణ కమిటీ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top