పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌ.శ్రీ. ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు,
ఈరోజు (31-05-2025) అమలాపురం పట్టణం 03వ. వార్డు లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌ.శ్రీ. ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు...
ఈ కార్యక్రమంలో అమ్ముడా చైర్మెన్ శ్రీ అల్లాడ స్వామి నాయుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ శ్రీమతి అధికారి జయవెంకటలక్ష్మి బాబ్జి, జనసేన నాయకులు కల్వకోలను తాతాజీ, మున్సిపల్ కౌన్సిలర్ ఏడిద శ్రీను, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గా, వలవల శివరావు, చింతలపూడి సత్తిబాబు, చవటపల్లి రఘ, యాళ్ల గంగాధర రామారావు, సుమన్ వర్మ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి