జై వాసవి జై జై వాసవి
పిడుగురాళ్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు రేపు హనుమజ్జయంతి మహోత్సవం సందర్భంగా మన దేవస్థానము నందు *వేంచేసి ఉన్న
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఉదయం 05-30 గంటలకు మూలవిరాట్ స్వామివారికి పంచామృతాభిషేకం జరుగును తదుపరి ఉదయం 07-30 గంటలకు ఆర్యవైశ్య మహిళలచే విశేష 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగును
కావున భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము
ఇట్లు : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, పిడుగురాళ్ల
అధ్యక్షులు : కొత్త రఘురామయ్య
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి